Delhi | దేశ రాజధాని ఢిల్లీలో నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టి అభ్యర్థులను పార్లమెంటరీ బోర్డు ఫైనల్ చేయనుంది. అభర్ధులను ఫైనల్ చేసే విషయంలో ఇప్పటికే కర్ణాటక ముఖ్యనేతలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే విషయంపై కూలంకషంగా చర్చించారు. అయితే నేడు జరుగనున్న పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని.. రేపు బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం
0
276
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


