Andrapradesh: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు (మం) కిండలంలో మృతులు పెరగటం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో అనారోగ్యంతో ఐదుగురు మృతి చెందారు. గోమాంగి ప్రైమరీ హెల్త్ సెంటర్ దూరంగా ఉండడంతో గ్రామంలోనే బాధితులు ఉండిపోతున్నారు. గ్రామానికి ఏదో జరిగిందని గుసగుసలు కూడా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కనీసం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కిండలం మృతుల సంఖ్య పెరుగుతున్నా… మరణాలను వైద్య శాఖ ధృవీకరించక పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఆ గ్రామంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటివరకు ఐదుగురు…
0
502
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


