24.7 C
Hyderabad
Thursday, May 22, 2025
spot_img

ఆ గ్రామంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటివరకు ఐదుగురు…

Andrapradesh: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు (మం) కిండలంలో మృతులు పెరగటం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో అనారోగ్యంతో ఐదుగురు మృతి చెందారు. గోమాంగి ప్రైమరీ హెల్త్ సెంటర్ దూరంగా ఉండడంతో గ్రామంలోనే బాధితులు ఉండిపోతున్నారు. గ్రామానికి ఏదో జరిగిందని గుసగుసలు కూడా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కనీసం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కిండలం మృతుల సంఖ్య పెరుగుతున్నా… మరణాలను వైద్య శాఖ ధృవీకరించక పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్