శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండగావాడి దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దేవదేవుని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 59,776 మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Read Also: యాదాద్రి నరసింహుని 30 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు.. చంద్రబాబు ఎలా చెక్‌ పెట్టబోతున్నారు?

అధికార తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే టీడీపీలో ఇప్పుడు వీధిన పడుతున్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్