36.6 C
Hyderabad
Friday, April 18, 2025
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండగావాడి దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దేవదేవుని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 59,776 మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Read Also: యాదాద్రి నరసింహుని 30 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘డియర్ ఉమ’ చిత్రాన్ని సక్సెస్ చేయండి: సుమయ రెడ్డి

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్