ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,443 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 23,761 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.8 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
0
304
Latest Articles
రాజధాని పేరుతో స్కామ్లు- వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాజధాని పేరుతో స్కామ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకున్నారు. మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా...
- Advertisement -
- Advertisement -


