తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,443 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 23,761 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.8 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Latest Articles

రాజధాని పేరుతో స్కామ్‌లు- వైఎస్ జగన్

కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ ఫైరయ్యారు. రాజధాని పేరుతో స్కామ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే రైతుల నుంచి 50 వేల ఎకరాలు తీసుకున్నారు. మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్