అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరిగినప్పటికీ.. రెండు దేశాలు రూల్స్ బ్రేక్ చేసి హింసకాండను కొనసాగిస్తున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే అమెరికా దాడుల్లో ఇరాన్ లోని పలు బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. హోర్మోజ్ గాన్ ప్రావిన్స్లోని బందర్ అబ్బాస్-లార్ రూట్లోని ట్రాన్స్పోర్ట్ కారిడార్లో 6 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్ముజ్ జలసంధికి పక్కనే బందర్ అబ్బాస్ ప్రాంతం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మిలిటరీ హబ్తో పాటు బిగ్గెస్ట్ పోర్టు ఉంటుంది. అయితే బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో పోర్టుకు మిస్సైల్స్, ట్రూప్స్ తరలింపులో ఇరాన్కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
తీవ్రంగా కొనసాగుతున్న ఇరాన్, అమెరికా యుద్ధం
0
15
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


