యూపీ ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. భర్త సురేంద్ర శర్మను చంపి భార్య రూబీశర్మ బాత్రూమ్ టైల్స్ కింద పాతిపెట్టింది. 45 రోజుల అనంతరం భర్త కన్పించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టి బాత్రూమ్లో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సురేంద్ర శర్మ అస్థిపంజరం బయటపడింది. దీంతో నిందితురాలు రూబీశర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
భర్తను చంపి బాత్రూమ్ టైల్స్ కింద పాతిపెట్టిన భార్య
0
21
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


