వాడివేడిగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. డీఎంకే టార్గెట్గా సీఎం విజయ్ విమర్శలు చేశారు. డీఎంకే భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పార్టీ ఫండ్ కోసం డీఎంకే ప్రభుత్వం నిధులు వాడుకుందన్నారు. ప్రభుత్వ ఆదాయానికి డీఎంకే గండికొట్టిందని విజయ్ తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. విజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు డీఎంకే ఎమ్మెల్యేలు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని ఉదయనిధి అన్నారు. ప్రజాధనం దోచుకున్నవారిని వదిలిపెట్టేదిలేదన్నారు సీఎం విజయ్.
విజయ్ వర్సెస్ ఉధయనిధి
0
9
Previous article
Next article
Latest Articles
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4...
- Advertisement -
- Advertisement -


