ఉధ్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. ఆరుగురు పులులు ఇక్కడ ఉన్నాయని.. వీరంతా అసలైన శివసేన కుటుంబంలో చేరారని అన్నారు. గతంలో తాము విల్లు-బాణం గుర్తును, శివసేన పార్టీని కాపాడేందుకు తిరుగుబాటు చేశామని.. ఇప్పుడు ఆ పోరాటం రెండో దశ ప్రారంభమైందని చెప్పారు.
ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన రెబల్ ఉద్ధవ్ సేన ఎంపీలు
0
17
Previous article
Latest Articles
కిరణ్ అబ్బవరం లైనప్ మామూలుగా లేదుగా..
కిరణ్ అబ్బవరం.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. అంచలంచలుగా ఎదుగుతున్నాడు. హీరోగానే కాకుండా.. రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా.. ఇలా తనలోని టాలెంట్ ని బయటపెడుతూ...
- Advertisement -
- Advertisement -


