అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. మాధురితోనూ, లాయర్తోనూ కలిసి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు సీఐ ఆఫీసుకు వెళ్లారు. అనుచరులతో కలిసి వెళ్లారు. అయితే అనుచరులను పోలీస్ స్టేషన్లోకి అనుమతించలేదు. కుంచాలపేట జంక్షన్ దగ్గరే అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో దివ్వల మాధురి వాగ్వాదానికి దిగారు. 2025లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ఈ కేసులోనే దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి సోమవారం విచారణకు హాజరయ్యారు.
అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్
0
14
Previous article
Next article
Latest Articles
ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన రెబల్ ఉద్ధవ్ సేన ఎంపీలు
ఉధ్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ...
- Advertisement -
- Advertisement -


