పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మద్యంమత్తులో యువకుడు హల్చల్ చేశాడు. బిల్లు అడిగినందుకు వెయిటర్పై దాడి చేశాడు. ఓ బార్లో స్నేహితులతో కలిసి సాదిక్మ అనే వ్యక్తి మద్యం తాగాడు. డబ్బులు కౌంటర్లో చెల్లిస్తానని నమ్మబలికి వెయిటర్ హనుమంత్ను తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు చెల్లించాలని వెయిటర్ అడగ్గా.. నన్నే డబ్బులు అడుగుతావా అని వెయిటర్ను చితకబాదాడు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నిందితుడు అక్కణ్నుంచి పరారయ్యాడు. ఘటనపై బాధితుడు హనుమంతు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మద్యం మత్తులో యువకుడు హల్చల్
0
12
Previous article
Latest Articles
ఇంధన ధరలు వెంటనే తగ్గించలేము- సురేశ్ గోపీ
ప్రపంచంలో ముడి చమురు ధరలు తగ్గిన వెంటనే మన దేశంలో ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ వెల్లడించారు. చమురు ధరల నిర్దారణలో పలు అంశాలు ఉంటాయని కేంద్ర మంత్రి...
- Advertisement -
- Advertisement -


