హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మొత్తం పది చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నగదు, బంగారం, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
0
78
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


