కవిత బాయి బాటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 భూగర్భ గనిలో.. టీఆర్ఎస్ అధినేత్రి కవిత బాయిబాట నిర్వహించారు. గనిలోకి అనుమతించకపోవడంతో.. పోలీసులకు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గేట్లను తోసుకుంటూ గనిలోకి కవిత ప్రవేశించారు. కార్మికులను ఇబ్బంది పెడితే టీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.అడవిలో అన్నలు లేరని..సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోందన్నారు. అన్నలు తమ పార్టీలోనే ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
కవిత బాయి బాటలో ఉద్రిక్తత
0
11
Latest Articles
భారతీయ వాయుసేన అధికారి భార్యపై మాజీ సహ విద్యార్థి అఘాయిత్యం..బలవంతంగా మతమార్పిడి
భారతీయ వాయుసేన అధికారి భార్యపై మాజీ సహ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడడం.. తర్వాత వీడియో చిత్రీకరించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం.. తర్వాత వీడియో బయటకు రావడంతో ఈ...
- Advertisement -
- Advertisement -


