ఏపీ లిక్కర్ కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ ట్రాన్స్పోర్టు టెండర్ల కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు చేసింద. ఏపీ లిక్కర్స్కామ్ కు సంబంధించి ఈడీ సోదాలు చేసింది. రాజ్ కేసిరెడ్డి సహా ఆరుగురు నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
ఏపీ లిక్కర్ కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డి అరెస్ట్
0
45
Previous article
Next article
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


