ఏపీ లిక్కర్ కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ ట్రాన్స్పోర్టు టెండర్ల కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు చేసింద. ఏపీ లిక్కర్స్కామ్ కు సంబంధించి ఈడీ సోదాలు చేసింది. రాజ్ కేసిరెడ్డి సహా ఆరుగురు నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
ఏపీ లిక్కర్ కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డి అరెస్ట్
0
62
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


