విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం జరిగింది. SMS-1 లోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్లో ల్యాడిల్కు రంధ్రం పడి ఉక్కు ద్రవం నేలపాలైంది. ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ వరుస ప్రమాదాలతో భయాందోళన
0
12
Previous article
Latest Articles
చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే- వైఎస్ జగన్
డీఎస్సీలో స్కామ్లు జరిగాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. " ఏపీ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. 16వేల...
- Advertisement -
- Advertisement -


