టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ వారంలో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎంపీ రాజీనామా చేశారు. ప్రకాష్ చిక్ బరాయక్ పార్టీతో పాటు రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ వారం రాజీనామా చేసిన మూడో ఎంపీగా ప్రకాష్ చిక్ బరాయక్ నిలిచారు. నిన్న పార్టీకి మాజీ కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ రాజీనామా చేశారు. అంతకు ముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభకు రాజీనామా చేశారు.
మమతకు వరుస షాక్లు.. మరో ఎంపీ రాజీనామా
0
14
Previous article
Next article
Latest Articles
చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే- వైఎస్ జగన్
డీఎస్సీలో స్కామ్లు జరిగాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. " ఏపీ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. 16వేల...
- Advertisement -
- Advertisement -


