హర్యానా హన్సీ పట్టణంలో దారుణం జరిగింది. యువకుడైన ఓ జిమ్ యజమానిని దుండగులు కాల్చి చంపారు. జిమ్ బయట ప్రాక్టీస్ చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చారు. జిమ్ యజమాని 25ఏళ్ల దీపక్ అక్కడే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. అదే సమయంలో వచ్చిన దుండగుల్లో ఒకరు.. దీపక్పై 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీపక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దీపక్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.
వర్కౌట్ చేస్తుండగా జిమ్ యజమానిని కాల్చి చంపిన దుండుగులు
0
18
Previous article
Next article
Latest Articles
చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే- వైఎస్ జగన్
డీఎస్సీలో స్కామ్లు జరిగాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. " ఏపీ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. 16వేల...
- Advertisement -
- Advertisement -


