హర్యానా హన్సీ పట్టణంలో దారుణం జరిగింది. యువకుడైన ఓ జిమ్ యజమానిని దుండగులు కాల్చి చంపారు. జిమ్ బయట ప్రాక్టీస్ చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చారు. జిమ్ యజమాని 25ఏళ్ల దీపక్ అక్కడే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. అదే సమయంలో వచ్చిన దుండగుల్లో ఒకరు.. దీపక్పై 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీపక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దీపక్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.
వర్కౌట్ చేస్తుండగా జిమ్ యజమానిని కాల్చి చంపిన దుండుగులు
0
92
Previous article
Next article
Latest Articles
ఓబెరాయ్ హోటల్కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


