ఇవాళ్టి నుంచి తెలంగాణలో భూముల ధరలు పెంపు

ఇవాళ్టి నుంచి తెలంగాణలో వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్‌ విలువలు అమలులోకి వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉండి .. ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉ్న చోట్లనే ప్రధానంగా విలువలను పెంచారు. ప్రాంతాలవారీగా భూముల విలువ 50-100 శాతం పెంపుదల చేశారు. ప్రైమ్‌ ఏరియాల్లో భూముల మార్కెట్‌ విలువ 100 శాతం పెంపుదల జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1200-రూ.1400 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Latest Articles

ఉద్యోగంలో చేరడానికి వచ్చి.. ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో మృతి

శ్రుతికా బారన్వాల్.. ఢిల్లీలో బెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్