కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ డీకేతో ప్రమాణం చేయించారు. జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా, మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. మంత్రివర్గంలో యూటీ ఖాదర్, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, శరణ్ ప్రకాశ్ పాటిల్లకు కూడా స్థానం కల్పించారు. రాజ్యసభ ఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది.
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
0
82
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


