ఢిల్లీలోని మాలవీయనగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లెమన్ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పది మంది సజీవదహనమయ్యారు. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఢిల్లీ మాలవీయనగర్లో భారీ అగ్నిప్రమాదం.. లెమన్ రెస్టారెంట్లో మంటలు.. 10 మంది సజీవదహనం
0
16
Previous article
Next article
Latest Articles
డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమే-సుప్రీంకోర్టు
ఆన్లైన్ బెట్టింగ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా బెట్టింగ్ యాప్లు, గేమింగ్ కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. డబ్బుతో ఆడే ఏ ఆటలైనా జూదమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెట్టింగ్లకు...
- Advertisement -
- Advertisement -


