కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజీత్ దీప్కే ఈనెల 6న భారత్కు వస్తున్నాని ఆయన ప్రకటించారు. తనను అరెస్ట్ చేసి, జైలుకు పంపించే అవకాశాలున్నాయన్నారు. అన్నింటికే సిద్ధపడే యూఎస్ నుంచే తాను వస్తున్నానని అభిజిత్ పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం సహా వివిధ పరీక్షల నిర్వహణలో విఫలమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే లక్ష్యంగా తన మద్దతుదారులతో కలిసి జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తానని ప్రకటించారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని తానూ నమ్ముతున్నాని ఆయన అన్నారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఈ దేశం ఏమైనా ఒకపార్టీకి చెందిందా.. దేశం మనందరిదీ కదా అని ఆయన అన్నారు. భారత్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నా.. రాజ్యాంగాన్ని అనుసరించే వారు.. భవిష్యత్తును కాపాడాటానికి తనతో కలిసిరావాలని పిలుపునిచ్చారు.
జైలుకు రెడీ.. ఈనెల 6న భారత్కు కాక్రోచ్ జనతాపార్టీ అధ్యక్షుడు
0
20
Latest Articles
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4...
- Advertisement -
- Advertisement -


