బీజేపీ 47
ఆప్ 23
కాంగ్రెస్ 0
ఎట్టకేలకు కల్కాజీలో గట్టెక్కిన ఢిల్లీ సీఎం ఆతిశీ
రమేశ్ బిధూరిని ఓడించిన ఆతిశీ
చివరి రౌండ్లో గెలుపొందిన ఆతిశీ
కేజ్రీవాల్పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ విజయం
రెండు రౌండ్లు మినహా.. చివరి వరకు వెనుకంజలోనే కేజ్రీవాల్
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కేజ్రీవాల్కి ఎదురుగాలి
న్యూ ఢిల్లీ స్థానం నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటమి
జంగ్పురాలో మనీశ్ సిసోడియా ఓటమి
600కు పైగా ఓట్ల తేడాతో ఓడిన మనీష్ సిసోడియా
మనీష్ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ విజయం
ఢిల్లీ కంటోన్మెంట్లో ఆప్ అభ్యర్థి విజయం
2,029 ఓట్ల మెజార్టీతో వీరేందర్సింగ్ గెలుపు
త్రినగర్లో బీజేపీ అభ్యర్థి తిలక్రామ్ గెలుపు
15,753 ఓట్ల మెజార్టీతో తిలక్రామ్ విజయం
విశ్వాస్నగర్లో బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాశ్ గెలుపు
2029 ఓట్ల మెజార్టీతో వీరేంద్రసింగ్ గెలుపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం
కోండ్లీలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ విజయం
6,293 ఓట్ల మెజార్టీతో కుల్దీప్కుమార్ గెలుపు
12.00 అప్ డేట్
బీజేపీ 45
ఆప్ 25
కాంగ్రెస్ 0
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారని అన్నా హజారే ఆరోపించారు. కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని.. లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ అప్రతిష్టపాలయ్యారని చెప్పారు. అందుకే కేజ్రీవాల్ను ప్రజలు ఓడించారని అన్నా హాజారే అన్నారు.
న్యూ ఢిల్లీలో ఇంకా వెనుకంజలోనే కేజ్రీవాల్
8వ రౌండ్కి 430 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్
రౌండ్ రౌండ్కీ ఆధిక్యం పెంచుకుంటోన్న బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ
ఇప్పటి వరకు రెండు రౌండ్లు మినహా వెనుకంజలో కేజ్రీవాల్
2013 తర్వాత మొదటిసారి న్యూఢిల్లీలో కేజ్రీవాల్కు ఎదురుగాలి
11.18AM అప్డేట్స్
ఏడో రౌండ్కి 238 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్
కేజ్రీవాల్పై ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ
న్యూ ఢిల్లీలో మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్
కేజ్రీవాల్ నాలుగోసారి సీఎం కావడం ఖాయం
ఆప్కి మంచి ఫలితాలు వస్తాయి- సీఎం ఆతిశీ
ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ
బీజేపీ 42
ఆప్ 28
కాంగ్రెస్ 0
10 గంటల 45 నిమిషాలకు లైవ్ అప్డేట్
బీజేపీ 42
ఆప్ 28
కాంగ్రెస్ 0
2020
ఆప్ 62
బీజేపీ 8
కాంగ్రెస్ 0
కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా మినహా ఆప్ మంత్రులంతా వెనుకంజ
నాలుగో రౌండ్లో కల్కాజీలో 1635 ఓట్ల వెనుకంజలో సీఎం అతిశీ
సీఎం అతిశీపై ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి
షాకూర్బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ 8వేల ఓట్ల వెనుకంజ
గాంధీనగర్లో ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరికి 5వేల ఓట్ల లీడ్
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ స్పందన
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ స్పందన
ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్ను ఊడ్చేశారు
కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దనుకున్నారు
కాషాయ జెండా ఎగురుతుందని మేము ముందే ఊహించాం
ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు
తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం
ఇంకా కొట్టుకోండి- జమ్ముకశ్మీర్ సీఎం
ఇండియా కూటమిపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శలు
మనం కొట్లాడుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి
ఇంకా కొట్లాడుకోండి, ఇంకా దారుణ ఫలితాలు చూస్తారు
రామాయణం వీడియోను షేర్ చేసిన ఒమర్ అబ్దుల్లా
తొలిసారి ఆధిక్యంలోకి కేజ్రీవాల్, సిసోడియా.. ఇంకా వెనుకంజలోనే ఆతిశీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ట్రెండ్స్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసింది. 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఉదయం 10 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. 28 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్తుతానికి ఒక్క స్థానంలో కూడా లీడ్లో లేదు. కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో మూడో స్థానానికే పరిమితమైంది.
రౌండ్ రౌండ్కీ ఆధిక్యాలు మారుతున్నాయి. కేవలం కొన్ని నియోకవర్గాల్లో మాత్రమే వేలల్లో ఆధిక్యంలో ఉంది. కొన్ని స్థానాల్లో ఆప్, బీజేపీ మధ్య టగాఫ్ వార్ నడుస్తోంది. 6 నియోజకవర్గాల్లో ఆప్ , బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.
కాంగ్రెస్, ఆప్ మధ్య ఓట్లు చీలినట్టుగా సమాచారం. బీజేపీకి 47.66 శాతం ఓటింగ్ వస్తే.. ఆప్ 43 శాతం, కాంగ్రెస్ 6.8 శాతం ఉంది. కల్కాజీలో ఇంకా అతిశీ వెనుకంజలోనే ఉన్నారు.
బ్యాలెట్ లెక్కింపుల్లో వెనుకంజలో ఉన్న కేజ్రీవాల్, సిసోడియా ముందంజలోకి వచ్చారు. న్యూ ఢిల్లీలో 343 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్ ఉన్నారు. జంగ్పూరాలో 1800ఓట్ల ఆధిక్యంలో మనీశ్ సిసోడియా ఉన్నారు.