మంత్రి ఉత్తమ్ కుమార్ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. సడన్ బ్రేక్ వేయడంతో వరుసపెట్టి కార్లు ఢీకొన్నాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి వద్ద ప్రమాదం జరిగింది. హుజూర్నగర్ నుంచి జాన్పహాడ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదాని వెనక ఒకటి వచ్చి కార్లు గుద్దుకున్నాయి. పది వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. డ్రైవర్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ కాన్వాయ్కి ప్రమాదం
0
150
Previous article
Next article
Latest Articles
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -
- Advertisement -


