Uttar Pradesh | కోడి కోసం వచ్చి.. పులి బోనులో ఇరుక్కున్నాడు

Uttar Pradesh | ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని బసెందువా గ్రామంలో సంచరిస్తున్న ఓ చిరుతపులిని బంధించేందుకు గ్రామంలో బోను ఏర్పాటుచేశారు. పులి కోసం ఎరగా కోడిని ఆ బోనులో ఉంచారు. అయితే బోనులో ఉంచిన కోడిని చోరి చేసేందుకు ఓ వ్యక్తి బోనులో దూరాడు. అంతే ఒక్కసారిగా బోను డోర్ మూసుకుపోయింది. దీంతో చేసేదేమి లేక బిక్కుబిక్కుమంటూ బోనులో ఉండిపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బోను డోర్ తెరిచి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

 Read Also: గుండెపోటుతో వధువు మృతి.. తర్వాత ఏం జరిగిదంటే?

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్