సీఎం రేవంత్రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పిచ్చోడి చేతిలో రాయి సొంత జిల్లా వికారాబాద్ రైతులపై పడిందన్నారు. ఫార్మా సిటీ కోసం పచ్చని పంటపొలాలను సేకరిస్తున్నారని ఆగ్రహించారు. పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్నారన్నారు. సీఎంపై కోపాన్ని రైతులు.. కలెక్టర్, అధికారులపై చూపుతున్నారని చెప్పారు. రేవంత్ అసమర్థ పాలనకు అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు.
సీఎం రేవంత్రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది – హరీశ్రావు
0
152
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


