అమెరికాలో కొనసాగుతున్న నారా లోకేష్‌ పర్యటన

అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పర్యటన కొనసాగుతోంది. తాజాగా.. శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానన్నారు. ఏపీ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించానని చెప్పారు. ఏపీలో ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ రంగాల్లో అడోబ్ సహకారం కోరానన్నారు నారా లోకేష్.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్