ఏపీలో మద్యం విధానంపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ధన దాహంతో ఏపీని నాశనం చేశారని విమర్శించారు. మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. అక్రమాలకు అడ్డురావొద్దనే ఎక్సైజ్శాఖను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు కొల్లు రవీంద్ర.
ఏపీలో మద్యం విధానంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు – కొల్లు రవీంద్ర
0
170
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


