28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

రేపల్లె నియోజకవర్గ YCP నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం

సీఎం చంద్రబాబు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రేపల్లె నియోజకవర్గ YCP నేతలతో ఆయన భేటీ అయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, నియోజకవర్గంలోని పరిస్థితులపై వైసీపీ నేతలతో ఆయన చర్చించారు. మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడడం బాధాకరమని, ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పారు. మండలి రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు..పదవిపోకుండా రాజ్యసభకు కూడా పంపామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేపల్లేలో గణేష్‌కు వైసీపీ నాయకుల మద్దతు అవసరం ఉందని జగన్ స్పష్టం చేశారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్