ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి నిమ్మల రామ్మోహన్నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని జాతీయ రహదారులపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీతోపాటు.. అమరావతి హైదరాబాద్ మధ్య ఎక్స్ప్రెస్వే పై చర్చించారు. ఇందుకు కావలసిన నిధులు మంజూరు చేయాలని గడ్కరీని కోరారు సీఎం చంద్రబాబు.
ఢిల్లీ పర్యటనలో కేంద్రం మంత్రి గడ్కరీతో చంద్రబాబు భేటీ
0
251
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


