ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి నిమ్మల రామ్మోహన్నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని జాతీయ రహదారులపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీతోపాటు.. అమరావతి హైదరాబాద్ మధ్య ఎక్స్ప్రెస్వే పై చర్చించారు. ఇందుకు కావలసిన నిధులు మంజూరు చేయాలని గడ్కరీని కోరారు సీఎం చంద్రబాబు.
ఢిల్లీ పర్యటనలో కేంద్రం మంత్రి గడ్కరీతో చంద్రబాబు భేటీ
0
238
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


