రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందజేస్తామని అన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్ జిల్లా తాహెర్ కొండాపూర్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఆధార్ కార్డు లాగే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పింఛను, ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయని తెలిపారు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకోవచ్చన్నారు. డిజిటల్ గుర్తింపు కార్డు ఫ్యామిలీ పెద్దగా మహిళ పేరే ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందిస్తాం – మంత్రి పొన్నం
0
191
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


