ఏపీలో రెడ్బుక్ పాలన నడుస్తోందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మండిపడ్డారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. తప్పుడు కేసులు పెడుతున్నారని… లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. పారదర్శకత అన్నది ఎక్కడా లేదని నిలదీశారు. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతమని .. వీళ్లు చేసిన పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారని విమర్శించారు.
4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది – జగన్
0
178
Previous article
Next article
Latest Articles
అమెరికాలోని వర్జీనియాలో ప్రమాదం.. ఆరు కార్లపైకి దూసుకెళ్లిన బస్సు
అమెరికాలోని వర్జీనియాలో ట్రాఫిక్లో చిక్కుకొన్న ఆరుకార్లపైకి దూసుకెళ్లిందో బస్సు . ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. డ్రైవరు సహా దాదాపు 34 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్టాఫోర్డ్ కౌంటీలోని అంతర్రాష్ట్ర రహదారి...
- Advertisement -
- Advertisement -


