ఆర్. కృష్ణయ్య చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. బీసీలకు మంచి చేస్తారనే ఉద్దేశ్యంతో మాజీ సిఎం జగన్ ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారనీ.. ఇప్పుడేమో చంద్రబాబుకు అమ్ముడుపోయిన వ్యక్తిగా నిలిచారని తెలిపారు.. ఆర్ కృష్ణయ్యను ప్రజలు క్షమించరని బీసీలకు పెద్ద పీట వేయాలని రాజ్య సభ సీట్లు అధికంగా వైఎస్ జగన్ ఇచ్చారని .. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు.
ఆర్.కృష్ణయ్య చరిత్ర హీనుడుగా మిగిలిపోతారు – మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
0
180
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


