27.2 C
Hyderabad
Sunday, January 25, 2026
spot_img

జగన్‌ మోహన్‌ రెడ్డితో వైవీ సుబ్బారెడ్ది భేటీ

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డితో టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్ది భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి రాజీనామా వ్యవహారంపై చర్చించారు. నిన్న బాలినేని వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ నేతలతో జగన్‌ చర్చించారు. అలాగే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై హాట్ కామెట్స్‌ చేశారు. లడ్డూ ప్రసాదం వివాదంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్