టీపీసీసీ చీఫ్ పదవి బీసీ నేతలకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీసీ నేతకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ భావించి మహేశ్కుమార్ గౌడ్కు ఇచ్చిందని తెలిపారు. ఏఐసీసీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తాను కూడా టీపీసీసీ అధ్యక్షుడి కావాలనుకున్నానని ఎప్పటికైనా అవుతానని చెప్పారు. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీసీకి పీసీసీ పదవి వచ్చిందని తెలిపారు. బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది – జగ్గారెడ్డి
0
198
Previous article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


