మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్కు సోషల్ మీడియాలో వేధింపులపై సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్క, నేరెళ్ల శారదను టార్గెట్ చేస్తూ అసభ్య దూషణలు చేస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టింగులు పెట్టారు. ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పౌరసమాజ ప్రతినిధులు CCS లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్కు సోషల్ మీడియాలో వేధింపులు
0
334
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


