మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 22కి తదుపరి విచారణ వాయిదా వేసింది.
జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
0
386
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


