ఆదివాసులను అణచివేస్తున్నారు – మంత్రి సీతక్క

ఆదివాసులను అణచివేస్తున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను ఆదివాసులు విధ్వంసం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అడవుల ఆధారంగా బతికే గిరిజనులు అడవులను ఎప్పుడూ నాశనం చేయరన్నారు. అడవులు మిగలడానికి ఆదివాసీలు, అడవి బిడ్డలే కారణమని చెప్పారు. సహజ వనరులు అపారంగా వున్న అడవులను కొల్లగొడుతున్నారని అన్నారు. ఆదివాసీల హక్కులను హననం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీల మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు ఉన్నా అనుకున్న స్థాయిలో ఆ జాతులు అభివృద్ది జరగలేదని తెలిపారు.

Latest Articles

వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే

ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్