బీఆర్ఎస్ నేతల తీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నామని.. ఏదైనా చిన్న విషయాన్ని పెద్దది చేసి.. మాట్లాడటం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తే బిఆరెస్ నేతలకు కంటగింపుగా ఉందనిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వ్యక్తిగత పర్యటనపై ఆరోపణలు చేస్తున్నారని.. మంచిది కాదని పొన్నం హితవు పలికారు. పదేళ్లుగా ఫాం హౌస్ నుండి కనీసం సెక్రటేరియట్ కి రాని కేసీఆర్ ఉంటే.. ప్రజల బాగు కోసం.. పెట్టుబడులు తెస్తున్న రేవంత్ ను విమర్శిస్తున్న తీరును ప్రజలు ఆలోచన చేయాలని పొన్నం అన్నారు.
బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
0
191
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


