సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సమావేశమైన ఆయన.. చంద్రబాబునాయుడనే దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నామన్నామని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీచేస్తుందంటే ఏంటి దాని అర్థం అని నిలదీశారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నారని.. తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
0
175
Previous article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


