పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం శాన్ఫ్రాన్సిస్కో చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఇవాళ ఆపిల్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించనున్నారు. పలు కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ బృందం భేటీ కానుంది. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోనున్నారు. అమెరికాలో రెండు నగరాల పర్యటన సంతోషాన్నిచ్చిందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. పలు కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చల గురించి వివరించారాయన. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు.
అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
0
402
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


