కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని… బీజేపీ ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణాలో తిరుగుతారని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని… లేదంటే తెలంగాణలో తిరగనియ్యమని తెలిపారు.. పదేళ్ల నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉండటం దరదుష్టకరమని .. తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది – దానం నాగేందర్
0
260
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


