ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ నెల 16వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్కు ముందస్తు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు నివాసంలో దాడి కేసులో.. జోగి రమేష్కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట
0
217
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


