తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకోగా.. వారి బాటలోనే పలువురు ప్రజాప్రతినిధులు కూడా నడుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన చల్లా.. ఆయనతో భేటీ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన చల్లా వెంకట్రామిరెడ్డి
0
278
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


