మాజీ ఎంపీ బీజేపీ నేత రమేష్ రాథోడ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన నివాసం నుంచి సాగిన అంతిమ యాత్రలో మాజీ మంత్రి ఇంద్రకిరణ్రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, జావద్ అనిల్తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న రాథోడ్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంతిమ యాత్ర
0
251
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


