గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగూడెంలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల,పొంగులేటితో కలిసి రూ.130 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు ఖర్చు పెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి ఇంటికి నీళ్లిస్తే రూ.125 కోట్లతో మళ్లీ పనులు ఎందుకు చేపతామని ప్రశ్నించారు. గతంలో వెలుగులు నింపిన థర్మల్ ప్రాజెక్టులు మూతపడ్డాయని తెలిపారు. థర్మల్ ప్రాజెక్టులు మొదలు పెడితే ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రశ్నించారు.
కొత్తగూడెంలో నలుగురు మంత్రుల పర్యటన
0
244
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


