సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ రెండో రోజు ఆయన హస్తిన పర్యటన కొనసాగనుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నిన్న రాజ్ నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు రేవంత్. రాష్ట్రా నికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏఐసీసీ కార్యా లయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ రేవంత్ సమావేశమ య్యారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారని సమాచారం. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇటీవలె ఆయన రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
0
271
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


