లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో కమలనాథుల్లో కలవరం మొదలైందా అంటే అవుననే సమా ధానం విన్పి స్తోంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామని చెప్పుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎక్కడె క్కడ లోటుపాట్లు జరిగాయి. ఏయే అంశాలను చక్కదిద్దుకోవాల్సి ఉంది అన్న దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు కమల నాథులు. మరోవైపు కేడర్ అతి విశ్వాసం వల్లే ఈ ఫలితా లు వచ్చాయంటూ చురకలు అంటించింది ఆరెస్సెస్.
సంస్థాగతంగా బీజేపీలో త్వరలోనే మార్పులు చేర్పులు
0
504
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


