లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో కమలనాథుల్లో కలవరం మొదలైందా అంటే అవుననే సమా ధానం విన్పి స్తోంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామని చెప్పుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎక్కడె క్కడ లోటుపాట్లు జరిగాయి. ఏయే అంశాలను చక్కదిద్దుకోవాల్సి ఉంది అన్న దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు కమల నాథులు. మరోవైపు కేడర్ అతి విశ్వాసం వల్లే ఈ ఫలితా లు వచ్చాయంటూ చురకలు అంటించింది ఆరెస్సెస్.
సంస్థాగతంగా బీజేపీలో త్వరలోనే మార్పులు చేర్పులు
0
494
Previous article
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


