కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన మండి పడ్డారు. అందుకే ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం పోరాడుతానని నమ్మి ప్రజలు తనను గెలిపించారన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసు కొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారు – బండి సంజయ్
0
208
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


